Home Blog Page 2116

గాాడ్ ఫాదర్ పై నమ్మకంతో ఉన్న మెగాస్టార్

0

మెగాస్టార్ చిరంజీవి ఈ వేసవిలో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషించగా,కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడమే కాకుండా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.ఈ పరాభవంతో అటు అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.అటు చిరంజీవి కూడా ఈ ఫలితంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అందుకే తరువాత చేయబోయే సినిమాల తీరుతెన్నులు జాగ్రత్తగా చూసుకునే పనిలో ఉన్నారట. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి మలయాళం లో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్.. ఈ సినిమాని తమిళ హిట్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా,మరో సినిమా భోళా శంకర్ (తమిళ సూపర్ హిట్ వేదాలం రీమేక్) కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడో సినిమాకి బాబీ దర్శకుడు కాగా టైటిల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

ఈ మూడు సినిమాల్లో మొదటగా వచ్చేది గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ వెర్షన్ లో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేయనున్నారు.

ఇటీవలే ఫస్ట్ లుక్ కి సంభందించిన వివరాలు కూడా వచ్చాయి. అయితే ఈ చిత్రం తాలూకు రషెస్ చూసిన చిరంజీవి,మోహన్ రాజా పనితనాన్ని మెచ్చుకున్నారు అని సమాచారం. సినిమా చాలా బాగా వచ్చిందని,ఖచ్చితంగా సూపర్ హిట్ అయి తనకి కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని చిరంజీవి ధీమాగా ఉన్నారట. మలయాళం వెర్షన్ తో పోలిస్తే తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో చాలా మార్పులు చేశారట.

Karthikeya2 Postponed to Another Date Becuase of Dilraju

0

Nikhil got a huge hit with Karthikeya part 1 and now after a long time he is coming with Karthikeya 2. The movie was supposed to release on July 22nd. It was all planned and date was set too.

However, now with the request from Dil Raju, Karthikeya is postponed to August, 2022. The reason behind this is that Dil Raju wants to get a solo release for his movie starring Naga Chaitanya and Raashi Khanna – Thank You.

Thank you was supposed to be released on July 14th, but as Ram’s Warrior will be released on that day, the movie is postponed to July 21st. So, in order to get a solo release for his movie, Dil Raju asked Karthikeya 2’s producers to postpone their movie and they have agreed to that.

Now, Nikhil’s movie will hit the screens in August however there is no set date yet for the movie. There are two tier-2 hero movies that are going to be released in July.

Warrior is Ram’s movie and we can find Krithi Shetty acting as the lead actress in this movie, Thank You has Naga Chaitanya, Raashi Khanna, Avika Gor and Malavika.

Karthikeya 2 has Nikhil, Anupama Parameswaran in the lead roles.

Fans are Requesting Prabhas to Cancel the Committed Project

0

Prabhas’s last two movies didn’t flare as expected at the box office. However, his next lineup is so crazy that every upcoming movie is going to be a fest for his fans.Every movie in the next lineup are big budget project with a lot at stake, he wanted to give a simple entertainer in between and agreed for a story line told by director Maruthi.

Ever since the speculations started fans and TFI audience as well were against the movie. Now, after Pakka Commercial flop at box office and it’s flat story, fans are literally requesting to shelve the project.With so many good projects under his wings, doing a movie with subpar director is going to affect Prabhas’s hit streak and also will create negative impact in neutral audience.

This has made fans to request Prabhas to not work in the movie.They took it to Twitter to state their disappointment. Hopefully Prabhas or his close people observe this news and let him know about the situation.As of now Prabhas’s next lineup is looking like this

Salaar

Adi Purush

Project K

Spirit

We can say that Maruthi isn’t in his best form as of now, so it would be better if Prabhas rethinks about his decision.

F3 OTT రిలీజ్ ఎప్పుడంటే..

0

స‌మ‌్మర్ సోగ్గాళ్లుగా థియేటర్స్ ముందుకు వచ్చిన F3 సినిమా, అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకులను నవ్వించింది.F2 సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా..మొదటి రోజు విమర్శకులు పెదవి విరిచినా .. కలెక్షన్లు అనుకున్న దాని కంటే ఎక్కువ స్థాయిలోనే రాబట్టింది. మే 27న విడుదలైన ఎఫ్3 సినిమాకు F2 ఫ్రాంచైజ్ ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం విశేషం. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్, అలీ, సునీల్ ఇతర పాత్రల్లో నటించారు.

అలాగే ఎఫ్3 మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై చిత్ర బృందం ప్రచార సమయంలోనే స్పష్టత ఇచ్చింది.ఈ విషయం మేరకు సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకు హీరోలు వెంకటేష్,వరుణ్‌ తేజ్‌, డైరెక్టర్ అనిల్ రావిపూడి దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు.

ఆ వీడియోలో ఎఫ్3 సినిమాను థియేటర్లలో చూడకపోయినా, నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తాదిలే అనుకున్నారు కదా’ అని వరుణ్ తేజ్ అడగ్గా.. ‘ఇట్స్ నాట్ కమింగ్ అమ్మా.. నాలుగు వారాల్లో రాదామ్మా.. ఎనిమిది వారాల తరువాతే వస్తుందమ్మా..’ అని వెంకటేష్ బదులు చెప్పినట్టు ఒక సరదా కార్యక్రమం లాగా ఆ వీడియోను ఉపయోగించుకున్నారు.

అయితే ప్రేక్షకులకు ఇచ్చిన మాట మీద F3 చిత్ర యూనిట్ నిలబెట్టుకున్నారు. సరిగ్గా సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు OTTలో F3 సినిమా వస్తుంది. సోనీలైవ్(sonyliv)యాప్ లో జూలై 22న స్ట్రీమింగ్ (streaming)కి సిద్ధంగా ఉంది.

జూలై 15న విడుదల కానున్న సాయి పల్లవి కొత్త సినిమా “గార్గి”

0

న‌ట‌నకు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ద‌క్షిణాదిన ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న న‌టి సాయి ప‌ల్ల‌వి. ప్ర‌స్తుతం ఈమెకు స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది. గ్లామ‌ర్‌కు అతీతంగా మంచి పాత్ర‌లు పోషిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌రయ్యారు.ఇటీవ‌లే ‘విరాట‌ప‌ర్వం’తో మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చవి చూసినా సాయి పల్లవి నటనకు గాను ప్రశంసలు అందుకున్నారు.

ఇదిలా ఉండగా సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం ‘గార్గి’.త్రిభాషా చిత్రంగా(తెలుగు, తమిళం, కన్నడ) చిత్రంగా రూపొందిన ఈ చిత్రం గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

ఇటీవలే సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి చక్కని స్పందన లభించింది.ఈ సినిమాని త‌మిళంలో 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరో సూర్య, జ్యోతిక విడుద‌ల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ’96’ ఫేం గోవింద్ వ‌సంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ర‌విచంద్ర‌న్,ఐశ్వర్య లక్ష్మీ,థామస్ జార్జ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా గార్గి సినిమాకు సంభందించిన కొత్త అప్డేట్ వచ్చింది. జూలై 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు స్వయంగా సాయి పల్లవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వరుస సినిమాలతో,చక్కని పాత్రలతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సాయి పల్లవి..”గార్గి” ద్వారా మరో విజయం సాధించాలని కోరుకుందాం.

అన్నా..ఆ సినిమా వద్దు అంటున్న ప్రభాస్ అభిమానులు

0

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె ఇలా ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ ఆషామాషీ చిత్రాలు కావు. ఇంతటి భారీ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ప్రభాస్ ఏమాత్రం అలసిపోకుండా వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

అలాగే వరుస భారీ పాన్ ఇండియా సినిమాల మధ్యలో ఒక చిన్న ఎంటర్టైనర్ సినిమా తీయాలి అనే ఉద్దేశ్యంతో దర్శకుడు మారుతి తో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి ఇప్పటికే పలు మార్లు వార్తలు వచ్చినా,ఇటీవల పక్కా కమర్షియల్ పబ్లిసిటిలో భాగంగా మారుతి ఆ విషయాన్ని మరోసారి నిర్ధారించారు. ఈ సినిమా ఒక హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.గతంలో ప్రేమకథాచిత్రమ్ అనే సూపర్ హిట్ హారర్ కామెడీని రూపొందించారు కాబట్టి అలాంటి సినిమా అయితే విజయానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి.

అయితే ఈ వారం విడుదల అయిన పక్కా కమర్షియల్ ఘోర పరాజయం దిశగా పయనిస్తుంది. అటు కంటెంట్ పరంగా ఇటు బాక్స్ ఆఫీస్ పరంగా కూడా సినిమా దెబ్బ తినడంతో,ప్రభాస్ అభిమానులు మారుతి తో సినిమా పై ఆందోళన చెందుతున్నారు.ముందు నుంచీ ప్రభాస్ అభిమానులు ఈ కాంబినేషన్ పట్ల సుముఖంగా లేరు.భారీ పాన్ ఇండియా సినిమాల మధ్య ఈ సినిమా.ఎందుకు అని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పక్కా కమర్షియల్ పరాజయంతో వాళ్ళ వాదనకు బలం చేకూరింది అనే చెప్పాలి.

అయితే ప్రభాస్ అభిమానులతో పాటు మరో వ్యక్తి కూడా ఈ సినిమా తెరకెక్కడానికి ఇష్టపడటం లేదు.ఆ వ్యక్తి మరెవరో కాదు ప్రాజెక్ట్ కె ప్రొడ్యూసర్ అశ్విని దత్. తెలుగు సినీ పరిశ్రమలో అశ్విని దత్ పరపతి గురించి చెప్పనవసరం లేదు. తన అల్లుడు నాగ్ అశ్విన్ ని దర్శకుడిగా పెట్టి ప్రాజెక్ట్ కె సినిమా పై వందల కోట్ల బడ్జెట్ పెట్టుబడి పెడుతున్నారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతోంది అని ,ఇలాంటి భారీ సినిమా చేస్తున్న నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో సినిమా చేయడం సరికాదని అశ్విని దత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ప్రభాస్ ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతారు అనేది అందరికీ తెలిసిందే. బాహుబలి సీరీస్ తరువాత కూడా అగ్ర దర్శకులతో చేసే అవకాశం ఉన్నా, కేవలం మాట ఇచ్చారనే కారణంతో సుజిత్.. రాధాకృష్ణ వంటి దర్శకులతో సినిమాలు తీశారు. మరి ప్రభాస్ యధాతధంగా మారుతితో సినిమా చేస్తారా లేక అభిమానులు కోరుకున్నట్లు సినిమా ఆగిపోతుందా లేదా చూడాలి.

ఆగస్టుకు పోస్ట్ పోన్ అవనున్న కార్తికేయ 2?

0

అర్జున్ సురవరం సినిమా తరువాత మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్న యంగ్‌ హీరో నిఖిల్ ఈ ఏడాది ఆసక్తికరమైన సినిమాతో వస్తున్నాడు. ఇదే కాక ఆ పై నిఖిల్‌ వరుస సినిమాలను సిద్ధం చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి అందులో ‘కార్తికేయ-2’ ఒక‌టి. చందు ముండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కింది. 2014లో వ‌చ్చిన‌ ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే.

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిచన ఆ చిత్రం ఊహించని క‌లెక్ష‌న్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తీకేయ 2 రాబోతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌/ట్రైలర్ లకుప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌,ప్రోమోలకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నట్లు కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించిన ఓ కొత్త వార్త తెర పైకి వచ్చింది.జూలై 22న విడుదలకు సిద్ధమైన కార్తికేయ 2 ఇప్పుడు ఆ తేదీన రాకపోవచ్చని తెలుస్తుంది.కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాలు ఒకటికి రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ సినిమా జూలై 8 నుండి 22 కు విడుదలను వాయిదా వేసింది.

అందువల్ల ఓకే రోజు రెండు సమానమైన హీరోల సినిమాలు విడుదలైతే ఇబ్బందులు ఎదురవుతాయని కార్తికేయ 2 సినిమా విడుదలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు జూలై 22 కాకుండా ఆగస్టు రెండో వారంలో కార్తికేయ 2 విడుదల కావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఖరారు అవకపోయినా ఈ వార్తదాదాపుగా నిజమేనని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు అంటున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి 18 కొట్లకు పైగానే ఢీల్ కుదిరినట్లు సమాచారం. ఓ చిన్న హీరో సినిమాకు ఈ స్థాయిలో ఢీల్‌ కుదరమంటే సాధారణ విషయం కాదు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైర‌వ సంగీతం అందించిన‌ ఈ చిత్రం వచ్చే నెల తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

భారీ అంచనాలను రేకెత్తిస్తున్న లైగర్ కొత్త పోస్టర్

0

యువ స్టార్ హీరో “రౌడీ” విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో “లెగర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాలీవుడ్ భారీ నిర్మాత కరణ్ జోహార్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమాకి సంభందించిన ప్రతి పబ్లిసిటీ మెటీరియల్ తోఅంచనాలను మరింత ఎక్కువగా పెంచుకుంటూ వెళ్తుంది.విజయ్ దేవరకొండ పాత్రను సూచించేలా ఉన్న సాలా క్రాస్‌బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్ బోల్డ్‌గా మరియు ప్రభావవంతంగా కనిపిస్తుంది.

మునుపెన్నడూ లేని విధంగా సినిమాటిక్ అనుభూతిని అందజేస్తూ,ఒక  భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తయారవుతున్న లైగర్ తెరకెక్కుతోంది.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్  విడుదల చేసారు,  విజయ్ తన శరీర ధారుడ్యాన్ని ప్రదర్శిస్తూ కనిపించారు. ఇది ఒక హీరోగా నటుడుగా సినిమా కోసం ఏ స్థాయిలో అయినా కష్ట పడతారు అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


MMA ఫైటర్‌గా విజయ్ మేక్ఓవర్ కు గురయ్యారు. అంతే కాకుండా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషించారు.ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగాప్రత్యేక వీడియోను లైగర్ చిత్ర యూనిట్ విడుదల చేశారు.అందులో ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావంతో పాటు ఆయన చిత్ర బృందంతో సన్నిహితంగా గడిపిన విధానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.


ఇటీవల ముంబైలో విజయ్ దేవరకొండ – అనన్య పాండే పై ఒక పాటను రూపొందించిడంతో పాటుపబ్లిసిటీ పనులను మమ్మురం చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.


విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను వంటి భారీ తారాగణం కనిపించనున్న ఈ సినిమాని పూరీ కనెక్ట్స్‌తో కలిసి, బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Pushpa’s reach is growing globally with each passing day

0

Allu Arjun’s Pushpa has been a monumental success for the entire team. The film got the Icon Star great recognition all over. The movie did great box-office business and also delivered great TRP of 22.5 on its world television premiere.

 Pushpa The Rise turned out to be Super Hit when we consider overall revenue from multiple languages. Theatrical Rights of the film were at ₹145.5 Crs and it recovered 120% of its business. While the movie didn’t perform as expected in Telugu states, its overall run in the other areas successfully made the movie a super hit.

However, the biggest achievement of Pushpa was the cultural impact it had both on social media as well as off it. The dialogues, steps, and mannerisms from the movie have become a part of public life. Cricketers, celebrities, kids, and old everyone is copying Pushpa’s mannerisms and dialogues. Now this celebration has gone global and has entered WWE as well.

https://twitter.com/pushpamovie/status/1542540740961529856?s=21&t=qGvhmDRdzJehIhJqX6Uekw

The official Twitter accound of Pushpa shared a clip where a WWE wrestler was seen doing the Pushpa mannerism on the ‘Monday Night Raw’ segment of the wrestling telecast.

With so much of popularity gained in the global market, all eyes are now set on Pushpa: The Rule. Sukumar and his team are aware of this and are taking a cautious approach to make Pushpa 2 even bigger than the previous installment.

The new poster of Liger has raised the expectations to another level

0

Vijay Deverakonda and Puri Jagannadh’s crazy Pan India project Liger is almost done with its shoot. This is certainly one of the most awaited films in India and the team is keeping the expectations high with every promotional stuff.

Bringing everything to offer a cinematic experience like never before, blood, sweat, heart and soul were put in for this epic mass action entertainer. Presenting Vijay Deverakonda in all his mad glory, the makers have released this poster where he’s seen almost naked flaunting a great physique.

With this poster, the makers have hinted that the movie will also be as gutsy and bold. Vijay Deverakonda has undergone severe physical transformation for this role where he plays an MMA fighter

The team recently canned a song on the lead pair in Mumbai and they will kick-start the promotions soon. Ananya Pandey will be seen as the leading lady opposite Vijay Deverakonda. The film is jointly produced by Puri Connects and Dharma Productions on a grand scale.

Liger is a pan-India project being made in Telugu, Telugu, Tamil, Kannada, and Malayalam and is scheduled for release in theatres worldwide on 25th August 2022.