Home Blog Page 2082

Sudeep’s Pan-Indian Film Vikrant Rona Opens With Positive Word Of Mouth

0

Kiccha Sudeep’s much-anticipated Pan-Indian venture Vikrant Rona was released today in theatres and has opened to mostly positive feedback. The advance bookings of the film are also decent and the bookings are showing a positive increase.

After the KGF franchise, Vikrant Rona is the biggest Kannada film to hit the big screens. It has been made on a massive budget, which grand sets and exquisite locations. The movie revolves around Vikrant Rona and the twists and turns add flavor to the movie.

Vikrant Rona is also a very important film for Kannada cinema. It is the first Kannada film to release in both 2D as well as 3D. It is a daunting task to shoot a film in 3D as the shooting patterns and camera angles are very different. The entire cast and crew need to be commended for their attempt at making Vikrant Rona a 3D spectacle.

Vikrant Rona has also been dubbed in other languages, with Salman Khan himself presenting the Hindi version. It has also been released in Tamil, Telugu as well as Malayalam. So far, the movie has been getting positive reviews from both critics and audiences. If this continues, decent collections can be expected in other languages as well.

Vikrant Rona also stars Jacqueline Fernandez, Nirup Bhandari, and Neetha Ashok in important roles. Anup Bhandari is the director of the movie and the music is by Ajaneesh Loknath.

విక్రాంత్ రోణ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

0

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్యాన్ ఇండియా చిత్రం “విక్రాంత్ రోణ” ద్వారా తెలుగు ప్రేక్షకులతో పాటు మొత్తంగా భారత దేశ సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో చూద్దాం.అవడానికి కన్నడ హీరో అయినా సరే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఈగ” సినిమాతో విలన్ గా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

అప్పటి నుంచి సుదీప్ చేసిన కొన్ని కన్నడ సినిమాలు అడప దడపా తెలుగులో డబ్ అయ్యాయి. అంతే కాకుండా మధ్యలో బాహుబలి, సైరా వంటి తెలుగు సినిమాలలో సహాయక పాత్రలు కూడా చేశారు.అయితే చాలా కాలం తర్వాత “విక్రాంత్ రోణ” అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ మరియు పోస్టర్లు సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది.

కన్నడ దర్శకుడు అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ వెచ్చించారని సమాచారం. ఈ సినిమాని జి స్టూడియోస్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, పివిఆర్ పిక్చర్స్ విడుదల చేస్తున్నాయి. సుదీప్ కెరీర్ లోనే భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం మీద ఈరోజు ఓవర్సీస్ మరియు కర్ణాటకలో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో వచ్చిన టాక్ ఎలా ఉంది అంటే.. విక్రాంత్ రోణ సినిమా ఒక విజువల్ అని, అంతే కాకుండా భారతీయ సినీ చరిత్రలో ఒక కలికితురాయి అని ప్రేక్షకులు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాని చూస్తే గనక ఖచ్చితంగా 3Dలోనే చూడాలని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.ఇక రెగ్యులర్ రివ్యూయర్ల నుంచి కూడా విక్రాంత్ రోణ సినిమాకి చక్కని స్పందన లభిస్తుంది.ఈ సినిమా థియేటర్లో చూడడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది అని విమర్శకులు చెప్పడం విశేషం. ఈ సినిమా అద్భుతంగా ఉందని, ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాని థియేటర్లలో చూసి తీరాలని విమర్శకులు పేర్కొంటున్నారు.

మొత్తం మీద తొలి రోజు ఉదయం టాక్ చూస్తుంటే విక్రాంత్ రోణ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ టాక్ ఇలాగే కొనసాగి బాక్స్ ఆఫీస్ వద్ద కిచ్చా సుదీప్ రికార్డులు బద్దలు కొడితే అటు ఆయన అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆనందిస్తారు.

రిలీజ్ ట్రైలర్లతో ఆకట్టుకున్న రవితేజ – కల్యాణ్ రామ్

0

మాస్ మహారాజా రవితేజ, నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరూ తమ తాజా చిత్రాలను రిలీజ్ కు సిద్ధం చేశారు. ఇక ఇద్దరి సినిమాల చిత్ర యూనిట్లు కూడా తమ సినిమా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశాయి. ఇటివలే రామారావు ఆన్ డ్యూటీ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ను జేఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఇక కళ్యాణ్ రామ్ నటిస్తున్న “బింబిసార”చిత్రం తాలూకు ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ శుక్రవారం అంటే జూలై 29న నిర్వహిస్తున్నారు.

ఇక ఈ రెండు చిత్రాలలో రామారావు ఆన్ డ్యూటీ ముందుగా ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ర‌వితేజ ఎం.ఆర్‌.ఓ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.ఓ సిన్సియ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్ అవినీతి రాజ‌కీయ నాయ‌కులని, ప్రతికూల పరిస్తితులని ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా కథ. ఇందులో ర‌జిషా విజ‌య‌న్‌, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు గా నటించారు.

ఇప్పటికే ఈ చిత్ర పలు సాంగ్స్, ట్రైలర్ లకు చక్కని స్పందన లభించగా, ఈరోజు ఈ చిత్రం యొక్క రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసారు.

ఇక ఈ రిలీజ్ ట్రైలర్ ను చూస్తూంటే సినిమా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందినట్టు తెలుస్తుంది. నేపథ్య సంగీతం మరియు ఛాయాగ్రహణం అద్భుతంగా ఉండగా.. “మీ ఆయన మెరుపు లాంటి వాడు.. శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం.. నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని” అంటూ సాగే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక కళ్యాణ్ రామ్ నటించిన “బింబిసార”సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించారు. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్లుగా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. చారిత్రాత్మక నేపథ్యానికి సైన్స్ ఫిక్షన్ అంశాన్ని మిళితం చేసి ఒక ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.బింబిసార చిత్ర యూనిట్ కూడా తమ చిత్రం యొక్క రిలీజ్ ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఆ ట్రెయిలర్ లో కళ్యాణ్ రామ్ ” మన రాజ్యపు సరిహద్దులు చెరిపేసి ఆ పై రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణ భిక్ష… ఎదిరిస్తే మరణం.. నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. బింబిసారుడి కత్తిని దాటాలి” అంటూ వీరోచిత డైలాగులు పలికారు కళ్యాణ్ రామ్, దానికి తోడు అద్భుతమైన నేపథ్య సంగీతం తోడయి సినిమాపై అంచనాలు పెంచేశాయి అని చెప్పవచ్చు.

How Can The Producer’s Council Decide The Remunerations Of Pan-Indian Directors And Pan-Indian Actors?

0

The Telugu Film Producers Council has been the talk of the industry for a while now. They have constantly been conducting meetings to revive the theatrical market, but it has been of no use.

Now, the producers’ council is planning to cut off all actor remunerations and director’s remunerations as well. This is targeted at reducing the budget of the film to make sure the producer and distributor are safe.

But, in reality, the Producers’ Council is the main reason for these hard times in the industry. They have increased the ticket rates by huge numbers, not only for the biggies but also for the medium budget films. Due to this, audiences are disconnected and disinterested in small-scale movies.

At one point, the council also proposed the immediate release of OTT movies for money. It also worked during that time and they made a lot of profit. Now to counteract the losses, the council is planning on cutting the remunerations of actors and directors.

This is definitely a bad move as the industry will not accept such an erratic decision. Moreover, the remuneration of cast and crew is based on their fanbase as well as the amount of time they are willing to spend on the film. For example, actors like Vijay or Akhil are not huge stars but the amount of hard work they have put in for Agent and Liger demands a hefty remuneration.

When such is the case, how can a council cap the remuneration fee? It would be unfair if a director like Rajamouli who spends a minimum of 5 years on a project receives the same remuneration as a director who spends only 1 year.

మెగాస్టార్ తో కలిసి చిందులేయనున్న సల్మాన్ ఖాన్

0

మెగాస్టార్‌ చిరంజీవి ఈ మధ్య వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్‌) వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా విడుదల అవబోతున్న సినిమా గాడ్ ఫాదర్.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే స‌ల్మాన్ తన షూటింగ్ పార్ట్ ను దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. కొన్ని సన్నివేశాలు మరియు ఒక పాట మాత్రం బ్యాలన్స్ ఉందని సమాచారం.

స‌ల్మాన్ ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారట. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ కాంబినేషన్ లో వచ్చే స‌న్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయ‌ని గట్టి ప్రచారం జరుగుతుంది . తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ఇదే తొలిసారి కావడం అందులోనూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకే చోట కనిపించ‌డం అభిమానుల‌కు పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఈ సినిమాకి సంబందించిన మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి ఒక పాటలో కనిపిస్తారన్న విషయం ఇదివరకే చిత్ర యూనిట్ చెప్పారు. ఆ పాటకు సంభందించిన షూటింగ్ ఈరోజే మొదలు కానుందని సమాచారం.

యావత్ దక్షిణ భారతంలోనే ఉత్తమ నృత్య దర్శకుడు అయిన ప్రభుదేవా ఈ పాటకు నృత్య నేతృత్వం వహిస్తారు అని తెలుస్తోంది. డాన్స్ విషయంలో ప్రభుదేవాకి ఉన్న పేరు మరియు ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఆయన కొరియోగ్రఫీ అందించిన పాటలకు అంతే లయబద్దంగా డాన్స్ చేసి మెగాస్టార్ అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి కొన్నాళ్ళ గ్యాప్ తరువాత ప్రభుదేవా చిరంజీవి పాటకు డాన్స్ కొరియోగ్రఫీ అందించడం, ఆ పాటలో మెగాస్టార్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా స్టెప్పులు వేయబోతుండడం అభిమానులు మరియు ప్రేక్షకుల అంచనాలను పెంచే విషయాలే. మరి ఈరోజు షూటింగ్ ప్రారంభం కానున్న ఈ పాట విడియో వచ్చాక, ఆ తరువాత సినిమాలో చూసి ప్రేక్షకులు ఎంతగా ఆనందం పొందుతారో చూడాలి.

కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంభందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Macherla Niyojakavargam director files a case on netizen on defaming him

0

Nithiin’s Macherla Niyojakavargam is all set to release on 12th August and he will be seen playing the role of an IAS Officer in the film. The film has got great positive buzz thanks to the ‘ I am Ready’ song which ha turned out to be an instant chartbuster. However, the film has also been mired in controversy after the Macherla Niyojakavargam director M.S. Rajashekhar’s alleged old Tweets went viral.

Twitter users claim that these Tweets were made by him while the director claims that that’s not his profile and someone has created a fake account in his name. In his defence, M.S. Rajashekhar Reddy claimed that the aforementioned handle’s spelling is also different.

However, netizens were unforgiving of this and even trended tweets against the director and the film. Reacting to this, the Macherla Niyojakavargam director has filed a complaint with the cybercrime unit in Hyderabad.

The discussed tweet carries a few un-parliamentary words and is abusive in a manner to other caste groups, especially to those who competed and lost on YS Jagan Mohan Reddy in the 2019 AP Elections.
A couple of social media users brought these old tweets to the public notice and tagged the director and its actor, questioning the filmmaker on his dignity and spreading such caste-based hatred. Now the director is coming up with a film with a political backdrop.

In the written complaint, The director claims a few people are creating fake tweets in his name to spread hatred among other caste groups of AP, thus he requests serious action against them.

Nandamuri Balakrishna and Akhil join the Sankranti race

0

2022 Sankranti was a dull affair for Tollywood. There were no major releases and the films that were scheduled for the festive season had to be postponed. Next Sankranti however is going to be quite different. There will be big-budget Tollywood movies as well as pan-India films coming out.

Prabhas’ Aadipurush is the most awaited film of this bunch. This mythological drama will have company from Vijay and Vamsi Paidipalli’s bilingual project. Now, apart from these films, NBK 107 starring Balakrishna and Shruti Haasan and Akhil’s Agent are also reported to release for Sankranti 2023 making it an exciting race.

NBK 107 is directed by Gopichand Malineni and the film is bankrolled by Mythri Movie Makers. The film’s shoot is going on now and if the recently released teaser is to be observed, it is going to be another action-packed mass film like Akhanda.

Akhil’s Agent on the other hand has seen quite a lot of delays and has been in filming for the better part of last year. Malayalam Megastar Mammootty will play a crucial role in this film directed by Surender Reddy.

థాంక్యూ సినిమా ఓటీటీ విడుదలకు కొత్త నిభందనలు పాటిస్తారా?

0

అక్కినేని నాగ‌ చైత‌న్య హీరోగా, సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన థాంక్యూ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. త‌న ఎదుగుద‌ల‌కు, జీవితంలో తనని అత్యున్నత స్థానానికి కార‌ణ‌మైన వారిని వెతుక్కుంటూ.. వారికి కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళే ఓ యువ‌కుడు సాగించే ప్రయాణం నేప‌థ్యంలో సాగే ఒక హృద్యమైన కథతో ఈ సినిమా రూపొందింది. ఇందులో నాగ‌చైత‌న్య మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించారు. అంతే కాకుండా ఆయన కెరీర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. దానికి కారణం అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడమే.

ఇందులో రాశీ ఖ‌న్నా, మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. బాలనటిగా సీరియల్స్ లో పేరు తెచ్చుకుని ఆ పైన హీరోయిన్ గా మారిన అవికా గోర్ కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించారు. కాగా ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైల్ హక్కులు చాలా రోజుల క్రిత‌మే అమ్ముడు పోయినట్లు సమాచారం. థాంక్యూ డిజిట‌ల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకోగా.. శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్‌నెక్స్ట్ సొంతం చేసుకుంది.

ఈ వారం విడుదలైన థాంక్యూ సినిమా తొలి రోజు నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల పరంగా భారీ పరాజయం చవి చూసింది. మామూలుగా సినిమాలు ఫ్లాప్ అవ్వడం సాధారణ విషయమే. కానీ థాంక్యూ చిత్రం రోజురోజుకూ దారుణంగా పడిపోతూ వచ్చాయి. చాలా సెంటర్లలో అసలు షేర్ ఏ రాకుండా జీరో షేర్ సినిమాగా మిగలడం అటు నిర్మాత దిల్ రాజుకు, హీరో నాగ చైతన్యకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

జూలై 1 త‌ర్వాత తెలుగు సినిమా పరిశ్రమ నుంచి విడుద‌ల‌య్యే సినిమాల విష‌యంలో థియేట‌ర్‌, ఓటీటీ రిలీజ్ మ‌ధ్య మినిమం ఆరు నుండి ఎనిమిది వారాలు గ్యాప్ ఉండాల‌ని ఇటీవ‌ల నిర్మాత‌లు సమిష్టిగా నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

మొదటి నుంచీ ఈ ఓటిటి విడుదలను ఆలస్యం చేయాలనే అంశాన్ని నిర్మాత దిల్ రాజు నడిపించారు. ఇప్పుడు ఆయన నిర్మించిన చిత్రం ఇంత ఘోరమైన డిజాస్టర్ గా నిలవడంతో.. ఓటిటి విడుదల ఒప్పందానికి ఆయన కట్టుబడి ఉంటారా లేదా అన్న విషయం పై ఇండస్త్రీలో చర్చలకు దారి తీస్తుంది.

ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలను తొందరగా ఓటిటీ విడుదల చేస్తే సదరు ఓటీటీ యాప్ ఆ నిర్మాతకు ఒప్పుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత కాస్త తక్కువ నష్టాలు చూస్తాడు అన్నమాట. మరి థాంక్యూ చిత్రాన్ని తొందరగా ఓటీటీలో విడుదల చేస్తారా లేక కొత్త నిభందనలకి కట్టుబడి ఆరు వారాల తరువాత విడుదల చేస్తారా అనేది వేచి చూడాలి.

Release trailers of Bimbisara and Ramarao On Duty has raised the expectations

0

Tollywood is going through a dull phase at the moment with movies failing one after other. After movies like Ante Sundaraniki, Pakka Commercial, The Warrior and Thank You, Kalyan Ram’s Bimbisara and Ravi Teja’s Ramarao On Duty are up for release.

Ramarao on Duty will release on 29th July while Bimbisara will hit the screens on 5th August. The release trailers of both these films have raised expectations and fans and industry circles have put great expectations on these projects.

After the debacle of Khiladi, Ravi Teja has shifted his complete focus to Ramarao On Duty where he will be seen as a Deputy Collector. Sarath Mandava has directed this film which also stars Divyansha Kaushik and Rajisha Vijan.

Bimbisara on the other hand will star Catherine Tresa and Samyukhta Menon opposite Kalyan Ram. The movie, as per reports will be spread across three parts and will follow the story of a tyrant king. Kalyan Ram will be seen as a grey character and can be seen in a mythological look in the film.

పోలీస్ కంప్లైంట్ చేసిన మాచర్ల నియోజకవర్గం దర్షకుడు రాజశేఖర్ రెడ్డి

0

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన ఎస్ఎస్ ఆర్ శేఖర్.. ఇప్పుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాటు. ఆయన దర్శకత్వంలో యువ హీరో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన “మాచర్ల నియోజకవర్గం” సినిమా రిలీజ్ కు రెడీ అయింది. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో.. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇటివలే దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పేరుతో కొన్ని పోస్టుల స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శేఖర్, ఇతర సామాజిక వర్గాలను కించపరుస్తూ అసభ్యకరమైన పదాలతో ట్వీట్లు చేయడం.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క కులానికి మద్దతుగా కామెంట్స్ చేసినట్లు వాటిల్లో కనిపించింది. దీంతో అతన వైఎస్ జగన్ అభిమాని అని, టీడీపీ మరియు ఇతర పార్టీలను ద్వేషించే వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే తన పేరుతో చక్కర్లు కొడుతున్న పోస్టులు ఫేక్ అకౌంట్ కు చెందినవి అని వాటిని ఎవరూ నమ్మవద్దని దర్శకుడు రాజశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చారు. అవన్నీ ఫేక్.. ఎవరో కావాలని ట్వీట్లని ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. స్క్రీన్ షాట్ లో వున్న పేరు.. నా పేరుతో వున్న స్పెల్లింగ్ వేరు. ఫోటో షాప్ చేసిన వాడెవడో సరిగా చేయలేదు. నేను స్వతహాగా వైఎస్సార్ అభిమానిని. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అభిప్రాయాన్ని చెప్పానే తప్ప.. వేరే ఏ కులాన్ని కించపరచలేదని, ఆ సమయంలో నేను చేసిన ట్వీట్ లని కూడా డిలీట్ చేయలేదని, ఇక మీదట కూడా చేయనని ఎస్ఆర్ శేఖర్ వివరణ ఇచ్చారు.

ఇదే పోస్ట్ పై హీరో నితిన్ స్పందిస్తూ ఈ విషయంలో దర్శకుడికి అండగా నిలిచారు. “ఒక నకిలీ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన వివాదం సృష్టించింది. దురదృష్టవశాత్తు ఇది మిగతావారి మనోభావాలను దెబ్బతీసింది. ఇది చాలా విచారకరం. అంతేకాదు ఈ పోస్ట్ అందరిని చాలా నిరాశపరిచింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను” అని నితిన్ పేర్కొన్నారు. ఆ ట్వీట్లు ఫేక్ అంటూ కొన్ని ట్వీట్స్ కూడా జత చేసారు.

ఇక ఈ విషయంలో దర్శకుడు తన పేరుతో ప్రచారంలో ఉన్న ట్వీట్లు అబద్ధం అని రుజువు చేసే లోపే. గతంలో ఎస్ఆర్ శేఖర్ ఏపీలో ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. అయితే ఈ వివాదం మొత్తానికి దర్శకుడు రాజశేఖర్ రెడ్డి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఆయన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేశారు. తన పైన, తను చేస్తున్న సినిమా పైన ఒక ప్రణాళిక ప్రకారం ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు అని, పరిస్తితి మరింత తీవ్రంగా మారక ముందే ఈ పని చేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేశారు రాజశేఖర్ రెడ్డి.

K

హీరో నితిన్ నటించిన చివరి రెండు చిత్రాలు ‘చెక్’ ‘రంగ్ దే’ ‘మ్యాస్ట్రో’ చిత్రాలతో ఆశించిన విజయాలను అందుకోలేక పోయాయి. ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలనే పట్టుదలతో నితిన్ ఉన్నారు. ఈ క్రమంలోనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.