Home Blog Page 2068

Actor Karthi Reveals The Most Awaited Kaithi Sequel

0

With only a few days left for the release of Karthi’s next film Viruman, the pre-release event of the film was held recently. During the event, Karthi spoke about the much awaited sequel to his blockbuster Kaithi movie.

Kaithi is one of the most talked about Tamil movies in recent years. There are a number of reasons for this. Firstly, the movie really connected with the audiences, the character of Dill and Lokesh’s unique storytelling elements added a flavor of its own.

Ever since, fans have been eagerly waiting for more updates regarding Kaithi 2. The movie ended on an interesting note and built curiosity among the audiences. Karthi has now announced that Kaithi 2 will go on floors after Lokesh is done shooting for Thalapathy Vijay’s film.

After the connection of Vikram to Kaithi, the excitement has only doubled further. The references to Kaithi in Vikram caused a lot of cheer among fans. Add to that Suriya’s Rolex character, there are endless possibilities for Kaithi 2. It is up to Lokesh and team to cook up an engaging plot like Vikram and there is no doubt that it will be a treat for any movie lover.

Nandamuri Kalyan Ram denies rumours about NTR on Bimbisara sequel

0

Nandamuri Kalyan Ram is on cloud nine after the blockbuster success of Bimbisara. The film has now become his career-best grosser in just 5 days beating the full run of his biggest ht Pataas. Now with the success of Bimbisara, all eyes are now on the film’s sequel.

Kalyan Ram, meanwhile has denied an ongoing rumour that his brother NTR will be featuring in Bimbisara 2. He said that the story of Bimbisara 2 has been locked long back and they were just waiting for the response for the first installment and then only decided to go ahead with the next film.

Now with the blockbuster response to Bimbisara 1, Nandamuri Kalyan Ram has decided to go ahead with part 2. Set in 500 BC, the fantasy action film follows the story of Bimbisara (Kalyan Ram) who is a cruel and power-hungry king who takes extreme measures to suppress any dissent in his kingdom.

The fantasy drama, released last week to positive reviews and excellent occupancies. Debutant Mallidi Vasisht has directed the film that also stars Catherine Tresa, Samyukhta Menon, and Vivan Bhatena in key roles. Kalyan Ram’s own banner NTR Arts has bankrolled this project with MM Keeravani lending the tunes.

Box-office bookings : Aamir Khan & Naga Chaitanya’s Laal Singh Chaddha

0

Aamir Khan & Naga Chaitanya’s Laal Singh Chaddha is all set to release this week. Aamir Khan has been doing extensive promotions all over India and his recent interviews with Chiranjeevi, Nagarjuna and other top stars from respective industries garnered a decent response.

Aamir even organized a special screening of the film for Chiranjeevi, SS Rajamouli, Nagarjuna, and Sukumar in Hyderabad a few days ago.

However, despite Laal Singh Chaddha being a big-budget top star film, the buzz and bookings for the film are shockingly low. Out of the 5,400 shows scheduled at the moment, the bookings have been extremely poor registering only 11% occupancy with a meager Rs 3.4 crores of gross collection.

This in no way sounds like a big budget movie opening and the Bollywood trade circles are in total shock. They are hoping that the bookings pick up in the next couple of days before release.

Laal Singh Chaddha also stars Kareena Kapoor and Mona Singh and is an official remake of Tom Hanks’ 1994 Hollywood classic Forrest Gump. The movie has been remade to suit to Indian nativity and also features a came from Bollywood superstar Shahrukh Khan.

Mahesh Babu responds on his next film with Rajamouli

0

Superstar Mahesh Babu’s birthday has been a celebratory day for Tollywood for quite a few years now. However, this year was extra special with special screenings of Okkadu and Pokiri happening world over. Mahesh, in a statement thanked his ‘super fans’ for making this day special.

Meanwhile, all eyes are on his next project SSMB28, and the most awaited SS Rajamouli-Mahesh Babu combination. The superstar gave some insights on the Rajamouli film that has now heightened the anticipations.

“It’s a dream come true working with Rajamouli garu. Working on one film with him is like doing 25 films,” said the Superstar. ” It’s going to be physically demanding and I am really excited about it. It’s going to be a pan-India film and I hope we break many barriers and take our work to the audience across the country,” he added.

The statement has now heightened the buzz for the film and while the film is still very far from going on floors, there’s already a positive sentiment building for it across the industry. Mahesh will soon start SSMB28 shooting with Trivikram. The film stars Pooja Hegde in lead and will be his second film with the actress after Maharshi.

Megastar Chiranjeevi’s noble gesture towards fan

0

Megastar Chiranjeevi’s fan following needs no introduction. He has got fans all over the world who over the years have idolized him and have been eagerly waiting to meet him at least once in their life. Nagaraju is one such fan who incidentally hails from Chiranjeevi’s native place Mogalthuru.

Nagaraju finally got a chance to meet the Megastar and his happiness had no bounds. On meeting his idol he shared that both his kidneys have failed. Nagaraju has been battling this condition for quite some time. In fact, he wanted to meet Chiranjeevi as his last wish. Chiru was moved by this and promised him all possible financial help.

The duo met in Megastar Chiranjeevi’s home in Hyderabad and Nagaraju and Chiranjeevi spoke for an hour. The Megastar offered him moral support and along with all possible medical and financial support.

OTT లో రానున్న ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా

0

తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా తనదైన కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు ఇండియన్ ఐడల్, మరియు బాలకృష్ణ తో అన్స్టాపబుల్ వంటి ప్రోగ్రాంలతో వీక్షకులను అలరించిన ఆహా.. ఇప్పుడు మరో కొత్త కథ తో అందరి ముందుకి వస్తుంది.

ఆహాలో ”హైవే” అనే సినిమా త్వరలో ప్రసారం కాబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా, కే వి గగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆహా స్క్రీన్స్ మీద రాబోతుంది.కథ విషయానికి వస్తే ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ), తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో, ఒక సీరియల్ కిల్లర్ ‘డి’ అనే పేరుతో ప్రవేశిస్తాడు. ఇంతకీ ఆ సైకో కిల్లర్ ఎవరు? విష్ణు అతన్ని ఎలా ఎదుర్కున్నాడు ? వంటి ప్రశ్నలకు సినిమా చూస్తేనే సమాధానం తెలుస్తోంది.

ఈ సినిమా ప్రేక్షకులను రెప్ప వేయనివ్వని థ్రిల్లర్ గా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీల పాత్రలు చాలా కొత్తగా ఉండబోతున్నాయి అని సమాచారం. ఈ సినిమా పోస్టర్ ను ఆహా ఇటీవలే ఆవిష్కరించింది.

ప్రేక్షకుల చేత ఆహా అనిపించేలా తమ పనితీరు ఉండేలా ఆహా యాప్ యూనిట్ వినూత్నమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు నిదర్శనమే ”కలర్ ఫోటో”. 68 నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ రీజినల్ ఫిలిం గా అవార్డు గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆహా ఇప్పుడు ”హైవే” సినిమా తో మరోసారి అందరి ఆదరణను పొందడానికి సిద్ధమవుతుంది.

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా ఆనంద్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు యువ హీరో ఆనంద్ దేవరకొండ. పుష్పక విమానం వంటి విభిన్న కథనంతో వచ్చిన సినిమాతో ప్రేక్షకులని ఆకట్టుకున్న ఆనంద్.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న ఆనంద్ అందులో ఒకటి గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థలో చేయనుండటం విశేషం.

ఆ సినిమా పేరు ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై SKN, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రాజమౌళితో పని చేయడం ఎంతో ఆనందం – మహేష్

0

టాలీవుడ్ నంబర్ వన్ దర్శకుడు రాజమౌళి.. ఇటీవలే విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అంచనాలు అందుకుని ప్రేక్షకులని ఆనంద డోలికలలో తేల్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రథమ స్థానంలో నిలబెట్టారు రాజమౌళి. ఇక అంతటి భారీ విజయం తరువాత కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు తదుపరి సినిమాని ప్రారంభించే పనిలో పడ్డట్లుగా సమాచారం అందుతోంది.

ఆయన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. దాదాపు పదేళ్ల నుంచి మహేష్ బాబుతో రాజమౌళి సినిమా గురించిన వార్తలు వచ్చాయి. అయితే ఇన్నేళ్ల తరువాత ఎట్టకేలకు వీరి కలయికలో సినిమా పట్టాలెక్కుతోంది. రాజమౌళి ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారట. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలకి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ ను అందించారు. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా నటించే సినిమాకు కూడా ఆయనే రచయితగా వ్యవహరించబోతున్నారు.

రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాకు ఒక మూల కథను సిద్ధం చేసుకోగా .. దాన్ని పూర్తి స్థాయి కథగా మార్చే పనిలో ఉన్నారు. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా గురించి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు. ఇప్పటి దాకా కేవలం కథ సిద్ధం అయ్యింది అనే వార్త మాత్రమే అందుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వచ్చే అవకాశం వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను భారీ యాక్షన్ మరియు ఫారెస్ట్ అడ్వంచర్ సినిమాగా దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాలు మరి ఆ మాత్రం భారీ బడ్జెట్ అవుతుంది.

ఇక ఈ సినిమా చేయడం ఎంతో సంతోషం అని హీరో మహేష్ బాబు అన్నారు. రాజమౌళితో కలిసి పని చేయడం ఒక కల నిజం అయినట్లు ఉందని.. ఆయనతో ఒక్క సినిమా చేయడమే 25 సినిమాలకి పని చేయడంతో సమానం అని మహేష్ అనడం విశేషం. ఈ సినిమా కోసం శారీరకంగా కూడా ఎంతో కష్టపడాలి అని.. అందుకు తను కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ.. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటామని ఆశిస్తున్నట్లు మహేష్ తెలిపారు.

నా సినిమా ఆరు నెలల వరకు ఓటిటిలో రాదు – Amir Khan

0

ప్రస్తుత కాలంలో సినిమా పరిశ్రమలో ఓటీటీల హావా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటీటీల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే దాంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని నిర్మాతలు వాపోతున్న విషయం కూడా తెలిసిందే.

ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ అయిన రెండు, మూడు వారాలకు ఓటీటీలో సినిమా రావడంతో నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని కొందరు నిర్మాతలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ సమస్య కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలు సైతం నేరుగా ఓటీటీలోనే విడుదల అవడం గమనార్హం.

అందులో స్టార్ హీరో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి హీరోల సినిమాలు కూడా ఓటీటీల్లో విడుదల అవడం జరిగింది. అయితే వాటిల్లో కొన్ని సినిమాలకు థియేటర్లతో పోల్చుకుంటే ఓటీటీల్లోనే కొన్ని సినిమాలకు ఆదరణ దక్కుతోంది. అయితే తన సినిమాలకు మాత్రం ఆ పరిస్థితి రానివ్వను అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అన్నారు.

అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఇక ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు – వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించాయి. లాల్ సింగ్ చడ్డా చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు- తమిళం – హిందీలో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో అక్కినేని వారసుడు నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇక పోతే ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆరు నెలల తర్వాతనే ఓటీటీలో విడుదల చేస్తామని అమీర్ ఖాన్ ప్రకటించారు. తక్కువ సమయంలో డబ్బు వస్తుంది కదా అని తొందరగా ఓటీటీలో విడుదల చేస్తే ఆ తరువాత ప్రేక్షకులని మనం థియేటర్లకు రప్పించలేము అని అమీర్ అభిప్రాయ పడ్డారు. కాగా ఈ సినిమాను ఇండియన్, జపాన్, చైనా అన్ని భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట అమీర్. ఆయన ప్రకటన మేరకు 6 నెలల వరకు సినిమా ఓటీటీకి రాదు కాబట్టి ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్ల లోనే సినిమా చూడాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా విజయం పై అమీర్ ఖాన్ చాలా ధీమాగా ఉన్నారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అమీర్ ఖాన్, చిత్ర యూనిట్ బలంగా నమ్ముతున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

నేషనల్ క్రష్ తో నాగ చైతన్య

0

అక్కినేని నాగ చైతన్య – దర్శకుడు పరశురాం కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో ఈ సినిమాను లాంచ్ చేశారు. అయితే పరశురామ్ కి మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం రావడంతో ఆ సినిమా వెనక్కి వెళ్ళింది. ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత నాగచైతన్య తో సినిమా చేయబోతున్నట్లు దర్శకుడు పరశురామ్ ఇది వరకే చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.

‘థాంక్యు’ సినిమా ప్రచార కార్యక్రమాలలో లో నాగ చైతన్య కూడా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ మధ్యే పరశురాంతో కలిసి స్క్రిప్ట్ గురించి చర్చలు జరిపామని తెలిపారు. కాకపోతే ఇంకా పూర్తి స్థాయి స్క్రిప్ట్ వినిపించలేదని.. ఒకసారి కథ అంతా సిద్ధమయ్యాక ఆ సినిమా ఎప్పుడో తెలియ జేస్తామని నాగ చైతన్య అన్నారు.

అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం దర్శకుడు పరశురాం ఇటీవలే చైతన్య కు స్క్రిప్ట్ వినిపించారట. అందుకు చైతన్య కూడా ఓకే అన్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రధానంగా ఒక ప్రేమకథగా తెరకెక్కబోతుంది. అయితే అందులో యాక్షన్ సన్నివేశాలకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

‘శ్రీరస్తూ శుభమస్తు’ ‘గీత గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలోనే పరశురాం మరో సినిమా చేయాల్సి ఉండింది. అలానే ‘100% లవ్’ తర్వాత నగా చైతన్య కూడా ఆ బ్యానర్ లో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఇప్పుడు దర్శక హీరోలిద్దరూ కలిసి అల్లు అరవింద్ నిర్మాణంలో తమ హ్యాట్రిక్ సినిమాను కలిసి చేస్తారు అన్నమాట.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా రాజ్యం ఏలుతున్న రష్మిక.. ఇంతకుముందు పరశురాం దర్శకత్వంలో చేసిన ‘గీత గోవిందం’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ చైతన్య కోసం లక్కీ బ్యూటీ అయిన నేషనల్ క్రష్ ను నటింపజేసే ఆలోచనలో పరశురామ్ ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న సీత

0

ప్రస్తుతం అటు ఇండస్ట్రీ వర్గాల్లో.. ఇటు ప్రేక్షకుల చర్చల్లో ఓకే పేరు ఉంది. ఆ పేరే మృణాల్ ఠాకూర్. ఈ.శుక్రవారం విడుదలై ఘన విజయం సాధించిన “సీతారామం” సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు మృణాల్.

మహారాష్ట్రలో జన్మించిన మృణాల్ 2014 లోనే ఒక మరాఠీ చిత్రంతో కెరీర్ ను ప్రారంభించించారు. ఇక 2018 లో ‘లవ్ సోనియా’తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. తనదైన టాలెంట్ తో అక్కడ వరుస అవకాశాలను దక్కించుకోవడం మొదలెట్టారు. ఈ మధ్యే ‘జెర్సీ’ సినిమాతో నార్త్ ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేక పోయినా, మృణాల్ నటనకు చక్కని మార్కులు పడ్డాయి. ఈ చిత్రం నాని నటించిన ‘జెర్సీ’ సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే.

ఇక మృణాల్ ఠాకూర్ తాజాగా ‘సీతారామం’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ‘మహానటి’ తర్వాత దుల్కర్ నేరుగా తెలుగులో చేసిన సినిమా ఇదే కావడం విశేషం.

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై హై బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదలై.. తొలి ఆట నుండే చక్కని రివ్యూలను, ప్రశంసలను సొంతం చేసుకుంది.

యుద్దంతో ముడిపడి ఉన్న ఓ అందమైన ప్రేమకథ అయిన ఈ సినిమా 1965 – 1985 అనే రెండు కాలమానాల నేపథ్యంలో సాగుతుంది. చక్కని అభిరుచి గల దర్శకుడు అయిన హను రాఘవపూడి ‘సీతారామం’లో కూడా తమ మ్యాజిక్ ను చూపించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయారు. ఇక సీత పాత్రకు మృణాల్ పూర్తి న్యాయం చేయడమే కాకుండా హీరో దుల్కర్ తో పాటు సినిమాలో అందరినీ డామినేట్ చేయడం ఎవరూ ఊహించని విషయం.

తెరపై ఎంతో అందంగా కనిపించడమే కాదు.. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఏమాత్రం బెదరకుండా ఆమె నటించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే మరింత అద్భుతంగా నటించి ప్రేక్షకులను కట్టిపడేసారు మృణాల్. ‘సీతా రామం’ సినిమాతో మృణాల్ కు తెలుగు సినిమా పరిశ్రమలో ఘనమైన ప్రవేశం లభించిందని, అంతే కాకుండా ఇక పై టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఆమె మారిపోవడం ఖాయమను సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మృణాల్ హవా నడుస్తున్న మాట నిజమే. త్వరలోనే ఆమెకు స్టార్ హీరోల పక్కన అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఏ మేరకు సీతారామం సినిమాతో వచ్చిన క్రేజ్ ను మృణాల్ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.