Home Blog Page 881

Lucky Bhaskar Team Entry in Unstoppable 4 ‘అన్ స్టాపబుల్ – 4’ : సెకండ్ ఎపిసోడ్ ప్రోమోలో అదరగొట్టిన ‘లక్కీ భాస్కర్’ టీమ్

0

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇక మరోవైపు ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ఎంటర్టైనింగ్ షో అన్ స్తాపబుల్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు బాలకృష్ణ.

ఇప్పటికే మూడు సీజన్స్ ఎంతో ఆకట్టుకున్న ఈ షో యొక్క 4వ సీజన్ ఇటీవల ప్రారంభం కాగా, ఫస్ట్ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందడి చేసారు. విషయం ఏమిటంటే, సెకండ్ ఎపిసోడ్ యొక్క ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. కాగా ఈ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ టీమ్ సందడి చేసింది. హీరో దుల్కర్ సల్మాన్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి ఈ షోలో పాల్గొన్నారు.

ముఖ్యంగా వారితో కలిసి బాలకృష్ణ ఎంతో సరదాగా ఎంటర్టైనింగ్ ప్రశ్నలతో ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఈ ప్రోమోలో దిల్ రాజు గారు అప్పుడప్పుడు పింక్ ఫ్యాంట్ వేసుకుని వస్తారు, అది వద్దని చెప్పాలని వుందని నాగవంశీ అనడం, తన కార్ ని 300 స్పీడ్ తో డ్రైవ్ చేస్తానని హీరో దుల్కర్ చెప్పడం, ఎప్పటి నుంచో హీరోయిన్ పూజా హెగ్డే మీద దర్శకుడు వెంకీ అట్లూరికి కన్నుందని నాగవంశీ చెప్పడం సహా మరికొన్ని సరదా అంశాలు చూపించారు. ఇక ఈ ప్రోమోని బట్టి చూస్తుంటే సెకండ్ ఎపిసోడ్ ఎంతో అదిరిపోతుంది తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ ని దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 31న రాత్రి 7 గం. లకు ఆహాలో ప్రసారం చేయనున్నారు.

NBK109 is Sarkar Sitaram, All details here

0

Tollywood Actor Balakrishna and Director Bobby collaborated for a film tentatively titled, NBK109. The film’s shoot is also going on at brisk pace and aiming for release next year. The team is learnt to have finalised Sarkar Sitaram as title of the film. Title teaser is also about to arrive on 31st October as Diwali gift for fans and audience.

The film has a record budget in Balakrishna’s career. Theatrical business of the film is also said to be happening in a big way. It is also expected to be in the range of 90 crores. Currently, the film is planned for release on January 12th next year. Promotional activities of the film are also ready and would begin with this Diwali with the title teaser.

The entire shoot of the film is expected to be wrapped up by November and post production works would follow after this. Bobby Deol and Dulquer Salmaan are playing pivotal roles in the film as well.

Raviteja 75 Title First Look Release Fix రవితేజ 75 టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ టైం ఫిక్స్

0

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ లు మాత్రం లభించడం లేదు. ఇక ఇటీవల మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన రీమేక్ మూవీ మిస్టర్ బచ్చన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు.

ఇక ప్రస్తుతం సామజగవరగమన కథకుడు భాను భోగవరపు దర్శకత్వంలో ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు రవితేజ. దీనిని సితార ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తుండగా యువ అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. రవితేజ మార్క్ యాక్షన్ ఎంటెర్టైన్మెంట్ అంశాలతో ఈ మూవీ గ్రాండ్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

భీమ్స్ సిసిలోరియో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి సందర్భంగా రేపు సాయంత్రం 4 గం. 5 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా అనౌన్స్ చేసారు. మరి ఈమూవీ తో మాస్ మహారాజా రవితేజ ఎంత మేర విజయం అందుకుంటారో చూడాలి.

Viswam OTT Release Details ‘విశ్వం’ ఓటిటి రిలీజ్ డీటెయిల్స్

0

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా అందాల అంటి కావ్య థాపర్ హీరోయిన్ గా చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన లేటెస్ట్ మూవీ విశ్వం. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీలో వికె నరేష్, వెన్నెల కిశోర్, విటివి గణేష్, సునీల్, ప్రగతి తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫామిలీ యక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శ్రీను వైట్ల దీనిని తెరకెక్కించారు. అయితే విశ్వం మూవీ రిజల్ట్ తో దర్శకుడు శ్రీను కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అయితే అందుకోలేదు కానీ పర్వాలేదనిపించే విజయం అందుకున్నారు.

ముఖ్యంగా ఈ మూవీలో ట్రైన్ కామెడీ సీన్స్ తో పాటు అక్కడక్కడా పలు సీన్స్ ఆడియన్స్ ని అలరించాయి. ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం అతి త్వరలో ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వారు రూ. 12 కోట్లకు విశ్వం ఓటిటి రైట్స్ సొంతం చేసుకున్నారు. మరి ఈ మూవీ ఓటిటి లో రిలీజ్ అనంతరం ఎంతమేరకు ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

Rajamouli Searching for SSMB 29 Locations SSMB 29 లొకేషన్స్ వేటలో జక్కన్న

0

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా కొనసాగుతోంది.

ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ గా క్రాఫ్, గడ్డంతో పాటు బల్క్ గా బాడీని కూడా పెంచుతున్నారు. తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక పవర్ఫుల్ పాత్రని మహేష్ బాబు పోషించనున్నట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా దర్శకడు రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ అండ్ టీమ్ తో కలిసి ప్రత్యేకంగా ఈ మూవీ యొక్క లొకేషన్స్ వేటలో భాగంగా సౌత్ ఆఫ్రికా, కెన్యా వంటి దేశాల్లోని పలు కీలక ప్రదేశాలను పరిశీలిస్తున్నారు.

దానికి సంబందించి ఒక ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు రాజమౌళి. ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క బడ్జెట్ రూ. 1000 కోట్లకు పైగా ఉండనుండగా ఇందులో ఇండియా తో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు పలువురు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని వీలైనంత త్వరలో అనౌన్స్ చేసి రానున్న 2025 సంక్రాంతి అనంతరం పట్టాలెక్కించడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది.

Jai Hanuman First Look Release Date Fix ‘జై హానుమాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

0

యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించిన మైథలాజి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హనుమాన్. ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

దాదాపుగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకున్న హను మాన్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను నటించారు .అయితే దీనికి సీక్వెల్ గా జై హానుమాన్ మూవీని తెరకెక్కించనున్నట్లు

ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారితో కలిసి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుంది. కాగా మ్యాటర్ ఏమిటంటే, జైహనుమాన్ మూవీ ఫస్ట్ లుక్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా అనౌన్స్ చేసారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో కాంతారా దర్శకుడు కం హీరో అయిన రిషబ్ శెట్టి కీలక పాత్ర చేయనున్నారు.

Rajamouli’s Post on SSMB29

0

Director SS Rajamouli has begun an adventurous journey in Kenya to scout locations for his next project, tentatively titled #SSMB29, featuring Mahesh Babu. For the past two days, his son, Karthikeya, has been sharing glimpses of their African trip, exciting fans with updates on their location hunt. Adding to the anticipation, Rajamouli recently shared his own update, posting a photo from Amboseli National Park with the caption, “Trotting to discover…” .The image shows him strolling through the park with wildlife visible in the background.

Karthikeya, a frequent collaborator with his father, has been actively participating in the search for the past two days, documenting scenes from their safari and posting updates on social media. A recent video shows Rajamouli submerged in the Kenyan countryside as they finalize filming locations for the worldwide adventure picture.

The movie script is believed to be completed.The film is expected to begin shooting in January 2025, starting with scenes on specially constructed sets in Hyderabad, followed by sequences in real-world locations enhanced by VFX. The specifics of the storyline remain under wraps, but with Rajamouli’s talent for epic storytelling, SSMB29 is shaping up to be a groundbreaking project for Mahesh Babu and a visual treat for audiences around the world.

Rumors Spark Mahesh Babu’s Frustration

0

Superstar Mahesh Babu is gearing up for an epic adventure with acclaimed filmmaker SS Rajamouli, tentatively titled #SSMB29. Set to commence production in 2025, this highly anticipated film has fans excited, as it pairs two of Indian cinema’s most celebrated talents. In the midst of the excitement for #SSMB29, however, recent rumors have emerged regarding another project involving Mahesh Babu.

News came up that Mahesh Babu may make a cameo appearance as Lord Krishna in Devaki Nandana Vasudeva, an upcoming film starring his nephew Ashok Galla. The possibility of Mahesh Babu playing such an iconic character sparked excitement among fans and the media alike. However, insiders close to the actor have confirmed that these claims are untrue. There are no plans for a cameo appearance, and Mahesh Babu is reportedly upset with the spread of such baseless rumors.

The actor’s close circle has expressed concerns, suggesting that certain groups might be intentionally fueling these rumors to create unwarranted hype around the film. They highlighted how such baseless publicity stunts can sometimes cross boundaries, affecting the actors and their reputation. The collaboration between Mahesh Babu and Rajamouli promises to be a cinematic milestone, and it remains the focal point of his future plans.

Viswam OTT streaming details

0

The recent film Viswam, starring Gopichand and directed by Srinu Vaitla, has faced a familiar challenge at the box office despite high hopes and the creators’ promises of a renewed approach. Gopichand and Vaitla actively promoted the film with Vaitla notably stating, “I have changed, so will my film’s result,” suggesting a departure from his previous style, particularly in comedy. However, despite some enhanced comedy and strong action scenes, the film struggled to make a substantial impact.

The release of Viswam ’s teaser and trailer initially sparked interest, giving fans hope that Vaitla’s new direction might lead to a fresh viewing experience. The inclusion of Kavya Thapar added glamor, but the overall outcome fell short of expectations, leading to a mixed reception among audiences.

In light of this, the film’s OTT release strategy has reportedly shifted. After its theatrical release on October 11 for Dussehra, Viswam is now set to arrive on Amazon Prime Video during the Diwali holiday weekend. The platform secured the streaming rights for ₹12 crores, and an official announcement is anticipated soon.

As seen with similar films, Viswam may find a more receptive audience in the OTT space, where the convenience of streaming often attracts viewers who might have missed it in theaters. Only time will reveal if Viswam resonates better with the OTT audience than it did on the big screen.

Chiranjeevi Counters Mohan Babu

0

Megastar Chiranjeevi recently received the prestigious ANR Award, presented by Amitabh Bachchan, at an event hosted by Nagarjuna. Chiranjeevi expressed profound joy and gratitude, highlighting the unique significance of this award. While he has previously been honored with accolades like the Padma Bhushan and Padma Vibhushan, he emphasized that the ANR Award feels especially personal, likening it to winning at “home” in the Telugu Film Industry.

He shared an emotional connection to the award, referencing the Telugu phrase “Inta Gelichi Racha Gelavatam,” meaning “conquering at home before conquering elsewhere.”

Reflecting on a memorable yet controversial moment, Chiranjeevi mentioned the 2007 Vajrotsavam event, where he was initially awarded the Legendary Award. Although honored, he declined to accept it then, feeling that it had caused division within the industry. To symbolize his commitment, he pledged to place that award in a time capsule until he truly earned the industry’s unified appreciation.

Now, years later, Chiranjeevi feels his journey has come full circle with the ANR Award, which he considers a heartfelt acknowledgement from his peers. Receiving it from Amitabh Bachchan, with Nagarjuna by his side, has given him a deep sense of fulfillment. Chiranjeevi’s heartfelt speech resonated with attendees and fans, as he finally put the Vajrotsavam controversy to rest, honoring both his legacy and the love of his home industry.