Home Blog Page 698

Kerala Distributor Response on Pushpa 2 Disaster పుష్ప 2 డిజాస్టర్ పై కేరళ డిస్ట్రిబ్యూటర్ స్పందన ఇదే 

0

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ఇటీవల డిసెంబర్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియన్ మూవీ అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది. 

రావు రమేష్, ఫహాద్ ఫాసిల్, అజయ్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక వరల్డ్ వైడ్ ఓవరాల్ గా పుష్ప 2 మూవీ రూ. 1670 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ కేరళ లో మాత్రం ఫైనల్ గా డిజాస్టర్ గా నిలిచింది. 

కేరళ లో అల్లు అర్జున్ కి క్రేజ్ ఎక్కువ ఉండడంతో అప్పట్లో ఈ మూవీ పెద్ద విజయం అందుకుని బాగా కలెక్షన్ రాబడుతుందని అందరూ భావించారు. అయితే పుష్ప 2 మూవీ తమ రాష్ట్రంలో డిజాస్టర్ అవడంపై నేడు జరిగిన పుష్ప సక్సెస్ మీట్ లో భాగంగా కేరళ నిర్మాత మాట్లాడారు. 

ఇది టిపికల్ మలయాళం స్టైల్ లో సాగె మూవీ కాకపోవడంతో ఇక్కడి ఆడియన్స్ అంతగా ఆదరించలేదని అన్నారు. వారు మూవీకి కనెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుందని, త్వరలో పుష్ప 2 మూవీని 3డి వర్షన్ లో తమ ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Jr NTR for VD 12 Movie VD 12 కోసం జూనియర్ ఎన్టీఆర్ 

0

యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ VD 12 వర్కింగ్ టైటిల్ మూవీ పై అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మార్చి 28న ఆడియన్స్ ముందుకి రానుంది.

కాగా ఈ మూవీ నుండి టైటిల్ టీజర్ ని ఫిబ్రవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ఆఫీహియల్ గా అనౌన్స్ చేశారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ టీజర్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. కాగా తెలుగు టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు.

ఇక తమిళ వర్షన్ కి సూర్య, హిందీ వర్షన్ కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించనున్నల్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ మాస్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కనిపించనున్నారు. మరి లైగర్, ది ఫ్యామిలీ స్టార్ మూవీస్ తో నిరాశ పరిచిన విజయ్ ఈ మూవీతో ఎంత మేర విజయం సొంతం చేసుకుంటారో చూడాలి. 

Yash’s Toxic: A Pan world film

0

Kannada Actor Yash rose to nationwide fame with his KGF series. The two films from the series became big Pan India blockbusters making him a sensation. But Yash took so much time to kick start the film surprisingly. He brought on board a female Director Geetu Mohandas for his Toxic: The Movie. It is learned that the film is being planned as a Pan-world film with release in English and other International markets.

The film’s shoot is happening currently and a glimpse of the film was also released recently on the occasion of Yash. The Glimpse released a phenomenal response on YouTube clocking more than 57 Million views. The team is planning to release the film on Christmas this year. If this misses, then the plan is to schedule it for Summer next year.

The film, as said, will not only be released in the Indian languages but also in other foreign languages. It is understood that Yash is targeting the Global Audience and market with Toxic and we need to see how the film works for the Pan Indian Audience first. The expectations will be very high as it will be the film for Yash right after his KGF series.

Pushpa 2 Disaster: What Kerala Distributors say

0

Pushpa 2 became a sensational blockbuster worldwide grossing more than 1800 crores. But the film suffered a big disappointment in Kerala with the Malayalam version not performing well. The film did pretty well in Telugu, decent in Tamil, and superb in Hindi. The popularity of Allu Arjun in Kerala didn’t help the film’s fate surprisingly.

From the opening Day, it started with a disappointing trend and opened with under-level expectations. It crashed on Day 2 itself ending up with around 18 crores gross shockingly. But Baahubali 2 and KGF Chapter 2 were able to collect more than 65 crores gross there. This result for Pushpa 2 in Kerala is truly unexpected from the team.

Pushpa 2 had very low word of mouth which could have been the reason for this result. The Distributor also said the same in the Final Success event of the film. He said, ” Pushpa 2 is not a typical Malayalam-styled film, so people might take some to connect with it. We will be bringing it back to the theatres in Kerala with a 3D version.” So, this is very interesting that the Distributors are still confident about Pushpa 2 there.

Akhanda 2: Balakrishna vs Aadhi Pinisetty

0

Tollywood Actor Balakrishna and Boyapati Srinu collaborated for their much-awaited sequel, Akhanda 2. The prequel, Akhanda became a big blockbuster grossing nearly 120 crores worldwide. The sequel took off recently with a pooja ceremony attended by the lead cast and crew members. Now, it is learned that Aadhi Pinisetty came on board the film for the antagonist role.

Director Boyapati Srinu and Aadhi Pinisetty have shared a good rapport since their film, Sarrainodu where the latter played a powerful antagonist role. His role is also poised to be the same in Akhanda 2 as per sources. The film is also being made on a huge scale budget, making it Balakrishna’s biggest. The Actor is currently riding high with the success of his recent film, Daaku Maharaaj.

The team is also eyeing a big result at the box office with the strong expectations from fans and Audience. Balakrishna will be reprising the role of Aghora again in the sequel. The film may see the release in the month of September this year.

NTR for Vijay Deverakonda’s VD12

0

Tollywood Director Vijay Deverakonda’s upcoming film, tentatively titled, VD12 is gearing up for its first look and title reveal. These will be out officially on February 12th. The team has planned a voice-over for this Teaser as per sources. The focus is on approaching Actors across different Film Industries. In Telugu, it is said that NTR will be lending his voice.

For Hindi, it will be Ranbir Kapoor and Suriya is being considered for the Tamil version. The film stands as a very special venture for Vijay Deverakonda who is reeling under heat with the disastrous result of his previous film, The Family Star, directed by P. Parasuram. The film bombed at the box office amid big expectations at the box office.

So he is giving his everything for this film which also has a huge budget targeting a pan India market. Fans and Audiences have been waiting eagerly for an update regarding the film and this will definitely make them happy. VD12 is directed by Gowtham Tinnanuri, fame of Jersey, and produced by Naga Vamsi co-starring Bhagyashri Borse. The film is currently scheduled for release on 30th May.

Naga Chaitanya finally responds on his Divorce

0

Tollywood Actor Naga Chaitanya finally responded to his much-popularized Divorce saga involving his ex-wife, Actress Samantha. The Actor expressed that he was shocked to see people blame him for his personal choice. He spoke of this as part of promotional activities for his recent release, Thandel.

Naga Chaitanya said that he understands the pain of leaving a relationship and made this decision after years of thought. He also termed the divorce as a mutual and this whole episode became an unfortunate entertainment. He also added, ” I thought of talking about the divorce issue to put an end but feared that this may further prolong the discussion. So, only people must stop these. ” This video is now going viral on social media platforms.

While Naga Chaitanya spoke very lightly about his divorce, this was never the case with Samantha who always took digs at their relationship after the divorce in several interviews. She said that both had many tense situations and a strained relationship. The Actor has also married another Actress Sobhita Dulipala recently.

On the other hand, Thandel is doing very well at the box office having a solid Day 1 performance. The film is heading towards a blockbuster status with Day 2 continuing the same momentum. This will definitely be a needed hit for Naga Chaitanya who was yearning badly for a hit.

AMB Cinemas MB LUXE Screen

0

AMB Cinemas is the biggest multiplex in Hyderabad, which was founded by Superstar Mahesh Babu and Asian Cinemas. The multiplex is known for providing a wonderful experience to movie lovers in Hyderabad. Launched in 2018, the multiplex has impressed the audience with its state-of-the-art technology and excellent performance practices. Now AMB Cinemas starts MB LUXE Screen.

As said above, AMB Cinemas is one of the most luxurious theaters in India, because of its technology with special screens, state-of-the-art sound system, recliner seats, and international-level infrastructure. Not only the common people, but even all the celebrities in Hyderabad choose this place to watch special movies. The fans of Mahesh are overwhelmed as  AMB Cinemas starts MB LUXE Screen.

MB LUXE is going to add another specialty to AMB Cinemas. Mahesh took to his official Twitter account and stated that this new screen will provide an experience of the highest magnitude. MB LUXE will reportedly deliver a wonderful movie experience for the viewers.

https://twitter.com/urstrulyMahesh/status/1888099770541162573

Meanwhile, Mahesh Babu is currently completely focused on his film SSMB29… The project will be directed by SS Rajamouli and will be made on an international scale. Though the official details of the film have been kept under wraps, it is being said that Mahesh Babu has already undergone special training or workshops for the film, and the shooting of the film has also started.

Vidaamuyarchi 2 days Worldwide Boxoffice Collections ‘​విడాముయార్చి’ 2 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ 

0

అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ విడాముయార్చి నిన్న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీలో అజిత్ సరసన హీరోయిన్ గా త్రిష కనిపించగా ఇతర కీలక పాత్రల్లో అర్జున్, రెజీనా, ఆరవ్, దాశరథి, నిఖిల్ నాయర్, రవి రాఘవేంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేశారు. యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి దీనిని తెరకెక్కించారు.

అనిరుద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా సుభాస్కరన్ నిర్మించారు. అయితే ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న విడాముయార్చి మూవీ సెకండ్ డే చాలా చోట్ల కలెక్షన్ డ్రాప్ అయింది. 

ఇక ఫస్ట్ డే రూ. 50 కోట్లతో అజిత్ కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్ ని రాబట్టింది ఈ మూవీ. కాగా సెకండ్ డే కేవలం రూ. 20 కోట్లని మాత్రమే వరల్డ్ వైడ్ రాబట్టింది. ఒకరకంగా అక్కడక్కడా పర్వాలేదనిపించే టాక్ సంపాదించినప్పటికీ అది కలెక్షన్ రాబట్టడంలో పెద్దగా హెల్ప్ అవడం లేదనేది మనకు సెకండ్ డే ఫిగర్స్ ని బట్టి అర్ధం అవుతుంది. 

కాగా ఓవరాల్ గా రూ. 225 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటివరకు 30% శాతం మాత్రమే రికవర్ చేసింది. మరి ఈ వీకెండ్ లో విడాముయార్చి ఎంతవరకు పుంజుకుని ముందుకు సాగుతుందో చూడాలి. 

That OTT Company Silence on Daaku Maharaaj ‘​డాకు మహారాజ్’ ఓటిటి పై ఆ సంస్థ సైలెన్స్ ?

0

​టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, శ్రద్ధ శ్రీనాథ్, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్. 

బాబీ తెరకెక్కించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ దీనిని గ్రాండ్ గా నిర్మించారు. ఇటీవల మంచి అంచనాలతో థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన డాకు మహారాజ్ బాగానే విజయం అందుకుంది. 

అయితే ఫస్ట్ డే బాగా టాక్ అందుకున్న డాకు మూవీ రాను రాను అంత భారీగా అయితే కలెక్షన్ అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీ యొక్క థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ మొత్తం పూర్తి అయింది. ఇక మూవీ రిలీజ్ అయి దాదాపుగా నాలుగు వారాలు దగ్గర పడుతున్నప్పటికీ దీని యొక్క ఓటిటి హక్కులు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ వారి నుండి ఎటువంటి అప్ డేట్ అయితే లేదు. 

మరోవైపు అదే సమయంలో రిలీజ్ అయి డిజాస్టర్ అయిన గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఓటిటిలో రిలీజ్ అయింది. కాగా లేటెస్ట్ టాలీవుడ్  రాత్రి నుండి డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.